ఏప్రియల్ 2007 నుండి టపాలు

ఏప్రియల్ 27, 2007

జంట కవులు

సుప్రసిధ్హ జంట కవులైన తిరుపతి వేంకట కవులు,దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గురించి తెలియని తెలుగువారు ఉండరు. 19వ శతాబ్ధం చివర్లో వచ్చిన వారి జంట రచనలు తెలుగు ఉన్నంత కాలం వెలుగుతూనె ఉంటాయ్.
వీరిలాగె జంట రచనలు చేసి పేరు తెచ్చుకొవాలని చాలా మంది రచయితలు ప్రయత్నించడం జరిగింది.
వీరిలో చెప్పుకోదగ్గ ప్రయత్నం చేసింది దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుర్రం జాషువా. ఇద్దరూ సాహిత్యం లో ఉద్దండూలైన వీరి పేర్లే సహకరించలేదు. పిచ్చి గుర్రం, [...]