ఏప్రియల్ 27, 2007...4:23 పూర్వాహ్నం

జంట కవులు

Jump to Comments

సుప్రసిధ్హ జంట కవులైన తిరుపతి వేంకట కవులు,దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గురించి తెలియని తెలుగువారు ఉండరు. 19వ శతాబ్ధం చివర్లో వచ్చిన వారి జంట రచనలు తెలుగు ఉన్నంత కాలం వెలుగుతూనె ఉంటాయ్.

వీరిలాగె జంట రచనలు చేసి పేరు తెచ్చుకొవాలని చాలా మంది రచయితలు ప్రయత్నించడం జరిగింది.
వీరిలో చెప్పుకోదగ్గ ప్రయత్నం చేసింది దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుర్రం జాషువా. ఇద్దరూ సాహిత్యం లో ఉద్దండూలైన వీరి పేర్లే సహకరించలేదు. పిచ్చి గుర్రం, గుర్రం పిచ్చి లాంటి పేర్లను ప్రయత్నించి ఇక లాభం లేదని వదిలేసారు. తరువాత ఇద్దరు వారి వారి స్వీయ రచనలతో కీర్తి గడించారనుకోండి…అది వెరే కధ…J
 

అభిప్రాయములు


ప్రత్యుత్తరమిమ్ము